Recent Posts

ల‌వ్ ప్ర‌పోజల్ అని చెప్పి కోరిక తీర్చమ‌న్నాడ‌ట‌..!

అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఆ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, ద‌ర్శ‌కుడు తోపాటు టెక్నీషియ‌న్స్ కూడా బిజీ అయిపోయారు. ఇక ఆ చిత్రంలో సినిమాలో పాటలు రాసిన గేయరచయితలు కూడా బిజీ అయిపోతున్నారు. అందులో మధురమే ఈ క్షణమే అంటూ సాగే ఓ పాట గుర్తుందిగా.. ఆ పాటని రాసింది శ్రేష్ఠ అనే ఫీమేల్ రైట‌ర్‌. ఇక శ్రేష్ఠ …

Read More »

మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ నాయకులు మోరిశెట్టి ఉపేందర్, దండా వీరారెడ్డి, మీలా చంద్రకళ, ఇందుర్థి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుంటకండ్ల ముకుందరెడ్డి, కాశీ వెంకటేశ్వర్లుతోపాటు ఆయా పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు మంత్రి జగదీష్ …

Read More »

రంగస్థలం పాటలు పై మంచు హీరో సంచ‌ల‌నం..!

టాలీవుడ్ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌- రామ్ చ‌ర‌ణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా స‌మంతా న‌టిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవీశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ రామ్‌చరణ్‌ మాత్రం ఈ చిత్రంలోని పాటలను హీరోమంచు మనోజ్‌కు వినిపించారట. ఆ పాట‌లు విన్న‌ప్ప‌టి నుండి మ‌నోజ్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat