Recent Posts

తిరుమలకు చేరుకున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. టిటిడి అధికారులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. రేపు  ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ వెంట విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి తదితరులున్నారు. స్వామివారిని దర్శించుకున్నాక జగన్ హైదరాబాద్ తిరిగి వెళ్తారు. ఒక రోజు విరామం తరువాత హైదరాబాద్ నుంచి ఆయన ఇడుపులపాయకు బయలుదేరతారు.

Read More »

కిదాంబి శ్రీకాంత్‌ను అభినందించిన గవర్నర్‌ …

 ఇటీవల డెన్మార్క్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ను  గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులను కిదాంబి శ్రీకాంత్‌తో పాటు మరో క్రీడాకారుడు హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ కలిశారు. రెండు, 11 ర్యాంకులు సాధించుకున్న శ్రీకాంత్‌, ప్రణయ్‌లను గవర్నర్‌ దంపతులు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న శ్రీకాంత్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. …

Read More »

గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు..కేసీఆర్

 వచ్చే బడ్జెట్లో నేరుగా గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు నిధులు అందించనున్నట్లు వెల్లడించారు. నూతన పంచాయితీ రాజ్ చట్టం రూపకల్పనపై పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నిపుణులతో సీఎం కేసీఆర్ నేడు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుతో తెలంగాణలో గ్రామ పంచాయతీల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat