పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించిన… రైల్వే శాఖ
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఐర్సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండేది. అక్టోబర్ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా తమ ఐఆర్సీటీసీ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. …
Read More »