పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »భూ రికార్డుల ప్రక్షాళన చారిత్రక అంశం
అసెంబ్లీలో రైతు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ కొనసాగుతున్నది. రైతు సంక్షేమంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల బతుకులు బాగుపడ్డాయని మంత్రి అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇప్పిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం సంక్షోభంలో ఉండేదని మంత్రి వెల్లడించారు. మూడేండ్ల పాలనలోనే రైతులను సంక్షోభం నుంచి సంక్షేమంలోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి …
Read More »