పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »సిరిసిల్లకు చేరిన బ్యాటరీ రిక్షాలు
తెలంగాణ రాష్ట్ర౦లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇక గ్రామాల్లో బ్యాటరీ రిక్షాతో చెత్త సేకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లోని 10 గ్రామాల్లో 11బ్యాటరీ రిక్షాలతో చెత్త సేకరణ చేసేందుకు గ్రామ పంచాయతీలు ముందుకు రాగా, శనివారం రిక్షాలు గ్రామాలకు చేరాయి. చెత్త సేకరణలో …
Read More »