Recent Posts

డోన్‌లో రూ.5.5 కోట్ల దోపిడీ… ఎన్‌కౌంటర్‌ చేసిన ఏపీ పోలీసులు

కర్నూలు జిల్లా డోన్‌ ఓబులాపురం మిట్ట వద్ద సినీఫక్కీలో జరిగిన భారీ దారిదోపిడీకి పాల్పడ్డ నిందితుడు భీమ్‌సింగ్‌ ఎట్టకేలకు రాజస్థాన్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. భీమ్‌సింగ్‌ గత నెల డోన్‌ హైవేపై రూ.5 కోట్లు దోచుకుని పరారైన విషయం తెలిసిందే. 144 కేసుల్లో నిందితుడు అయిన అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమ్‌సింగ్‌ రాజస్థాన్‌లోని జానూర్‌ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఓ వాహనంలో …

Read More »

స్వీటీ ఇచ్చిన గిఫ్ట్‌ను డార్లింగ్ చాలా జాగ్రత్తగా..!

టాలీవుడ్ సాలిడ్ అందాల భామ అనుష్కకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. దాంతో ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు కానుకగా డిజైనర్ రిస్ట్ వాచ్‌ని ఇచ్చిందట. అసలే అనుష్క అంటే ప్రభాస్‌కు కూడా ప్రత్యేకమైన ప్రేమ.. అలాంటిది పుట్టినరోజు కానుక ఇస్తే ఇంకెంత మురిపెంగా చూసుకుంటాడు ఇప్పుడు అదే చేస్తున్నాడట డార్లింగ్‌. ఇప్ప‌టికే అనుష్క – ప్రభాస్‌ల మధ్య ఏదో ఉందని గుసగుసలు రావడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా …

Read More »

వైసీపీలోకి మాజీ సీఎం తనయుడు..!

ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుంది.  ఇప్పటి వరకు వైసీపీలో గెలిచిన  20 మంది ఎమ్మెల్యేలను అడ్డదారిలో టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే .  ఈ క్రమంలో  ఆంధ్రప్రదేశ్ కు ఒక నెల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ సీఎం కుమారుడు నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. మనోహర్ స‌మైక్యాంధ్రప్రదేశ్‌కు చిట్ట చివ‌రి స్పీక‌ర్‌గా పనిచేసారు..మనోహర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat