Recent Posts

తిరుమలలో ఎంతపెద్ద కొండచిలువో! భయంతో భక్తులు పరుగులు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో బుధవారం కొండచిలువ కలకలం రేపింది. బాలజీనగర్‌ కాలనీలో జనావాసాల మధ్య కొండచిలువ ప్రత్యక్షం కావడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే కొండచిలువను పట్టుకుని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండచిలువను చూసేందుకు, దాన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. వన్యప్రాణులు, క్రూర మృగాలు జనావాసాల్లో రావడం ఇటీవల కాలంలో …

Read More »

27న అసెంబ్లీ ముట్టడి..ఉత్తమ్

ఈ నెల 27న గాంధీ భవన్  నుంచి పాదయాత్రగా  వెళ్లి అసెంబ్లీని  ముట్టడిస్తామన్నారు  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో  సమావేశమైన  కిసాన్ సెల్… ఏకగ్రీవ  తీర్మానాలు ప్రకటించింది.  రైతులకు రెండు లక్షల  రుణమాఫీ  ఏకకాలంలో ఇవ్వాలని  నిర్ణయించామన్నారు  . పత్తి క్వింటాలుకు 5వేలు  తగ్గుకుండా చూస్తామన్నారు.  నష్టపోయిన మొక్కజొన్న,  వరి పంటలకు… ఎకరాకు 15 వేలు, పత్తికి 25 వేల  నష్టపరిహారం చెల్లించాలని ఉత్తమ్ కుమార్ …

Read More »

ఆధార్ లింక్ తుది గడువు పొడిగింపు

ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ కచ్చితమా లేదా అనే అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు వేశాయి. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. అక్టోబర్ 30కి వాయిదా వేసింది. అయితే ఆధార్ తప్పనిసరి చివరి తేదీని వచ్చే ఏడాది మార్చి 31కి పొడిగించినట్టు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది కేంద్రం. గతంలో ఇది 2017 డిసెంబర్ 31 వరకు ఉండేది. ఈ పొడిగింపు కేవలం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat