పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »మోహన్ బాబూ.. మరీ ఇంత విలనిజమా!
మోహన్బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి గాయత్రి అనే పేరును కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కాగా, ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ మోహన్బాబు అటు కథానయకుడిగా.. ఇటు ప్రతినాయకుడిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి …
Read More »