పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »కరీంనగర్, ఖమ్మంలకు అభివృద్ధి అథారిటీల ఏర్పాటు..
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, ఖమ్మం నగర సమగ్రాభివృద్ధికి అర్భన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులనుముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్లో కరీంనగర్ జిల్లా మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, శోభలకు అందజేశారు. ఖమ్మం నగర సమగ్రాభివృద్ధికి స్థంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖమ్మం పట్టణంతో …
Read More »