Recent Posts

గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం.. మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో 52 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ పనులను, మహేశ్వరం మండలం కొత్తూరులో 3 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెటింగ్ గోదాంను ఈరోజు  రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం లో మహిళల కన్నీటి కష్టాలు లొలగించేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి …

Read More »

దేశ‌భ‌క్తి నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. సుప్రీం కోర్టు సంచ‌ల‌నం..!

దేశ ప్ర‌జ‌లు ఇక నుంచి సినిమా హాల్స్ లో జాతీయ గీతం వినిపించినపుడు తప్పనిసరిగా నిలబడి త‌మ దేశ భ‌క్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది. గతంలో సినిమా హాల్స్‌లో జాతీయ గీతం వినిపించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇచ్చిన తీర్పును సవరించేందుకు సుప్రీం కోర్టు అంగీక‌రించింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి …

Read More »

జగన్ కు అండగా కేఈ కృష్ణమూర్తి …

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన జగన్ గురించి మాట్లాడారు . ఆ ఇంటర్వ్యూ లో టీడీపీ నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat