Recent Posts

న్యూజీలాండ్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌

న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు, శ్రీ‌లంక‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియాను ప్ర‌క‌టించారు సెలెక్ట‌ర్లు.టీ20 సిరీస్‌కు కొత్త కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇచ్చారు. శ్రేయాస్ అయ్య‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు. అలాగే కే.ఎల్‌.రాహుల్‌, మ‌నీష్ పాండేను జ‌ట్టులోకి తీసుకున్నారు. న‌వంబ‌ర్ 1న ఢిల్లీలో జ‌రిగే తొలి టీ20కి మాత్ర‌మే ఆశీష్ నెహ్రాను ఎంపిక చేశారు. టెస్ట్ సిరీస్‌ల కోసం స్పెష‌లిస్ట్‌ల‌ను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న ముర‌ళీ విజ‌య్ రీ …

Read More »

కోమటిరెడ్డిపై ఎంపీ గుత్తా ఫైర్..!

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  పై ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఫైర్ అయ్యారు .ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఎంపీ గుత్తా స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్  రైతు పక్షపాతి అని తేల్చిచెప్పారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని  ఎంపీ గుత్తా ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి ఛలో అసెంబ్లీ డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. వ్యవసాయం అంటే …

Read More »

జగన్ పాద‌యాత్ర‌ ప్లాన్స్‌ అదుర్స్‌.. నో బ్రేక్స్ బాస్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పాద‌యాత్ర‌కు మిన‌హాయింపు కోసం సీబీఐ కోర్టులో పిటీష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రతిశుక్రవారం కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పడంతో ఆయన పాదయాత్రలకు బ్రేకులు వేస్తూ కొనసాగించాల్సి వస్తోంది. అయితే నవంబర్ 2వ తేదీ నుంచి తొలుత పాదయాత్ర అనుకున్నారు. నవంబర్ 3వ తేదీ శుక్రవారం కావడంతో పాదయాత్ర చేపట్టిన మరుసటి రోజే కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat