Recent Posts

విశాల్ మెడ‌కు మెర్సల్‌ వివాదం!

విశాల్ ఇంటిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ టీమ్ దాడులు చేసింద‌న్న వార్తల‌తో కోలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. చెన్నైలోని వ‌డ‌ప‌ల్లిలో ఉన్న విశాల్ ఇల్లు.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ కార్యాల‌యానికి మీడియా క్యూ క‌ట్టింది. అయితే విశాల్ ఇంటిపై తామేమి దాడి చేయ‌లేద‌ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వివ‌ర‌ణ ఇచ్చింది. టీడీఎస్ బ‌కాయిల‌పై ఎంక్వైరీ కోసం ఐటీ అధికారులు వ‌చ్చార‌ని విశాల్ క్లారిటీ ఇవ్వ‌డంతో వివాదం స‌ర్దు మ‌నిగింది. మ‌రో వైపు …

Read More »

జగన్ సాక్షిగా మరోసారి అడ్డంగా బుక్ అయిన యెల్లో మీడియా ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీ నేతలపై అధికార టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నయెల్లో మీడియా నిత్యం అసత్య వార్తలను ప్రచారం చేస్తోంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కూడా ఇటీవల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు .తాజాగా జగన్ పై …

Read More »

చ‌ర్చ‌ల‌తోనే కాశ్మీర్‌లో శాంతి సాధ్యం.. రాజ్‌నాథ్‌సింగ్‌

జ‌మ్ముకాశ్మీర్‌లో శాంతి స్థాప‌న‌కు కేంద్రం ముంద‌డుగు వేసింది. ఈ మేర‌కు కాశ్మీర్‌లోని అన్ని భాగ‌స్వామ్య ప‌క్షాలతో చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌ను పున‌రుద్ద‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఆ బాధ్య‌త‌ల‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్ట‌ర్ దినేశ్వ‌ర్ శ‌ర్మ‌కు అప్పగించింది కేంద్ర ప్ర‌భుత్వం. కాగా, నిన్న జ‌రిగిన ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం దృఢ వైఖ‌రితో ఉంద‌న్నారు. ఆ దిశ‌గానే. ముందుకు సాగుతుంద‌న్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat