పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »23న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్..!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనున్నది. మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు రూపొందిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలన్నింటినీ ఈ క్యాబినెట్ సమావేశం ముందుకు తీసుకొస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు 30 అంశాలకు పైగా ఎజెండాలో ఉండే అవకాశం ఉన్నది. నీటిపారుదలశాఖలో పోస్టుల సృష్టిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. …
Read More »