పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే…!
మునుగోడు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరాలంటే, ఫ్లోరైడ్ బాధలు పోవాలంటే కృష్ణా నీళ్లు రావాలని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో కొత్తగా నిర్మించిన గోదాములను ప్రారంభించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకం చేద్దామంటే కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో కేసులు పెడుతున్నారని, శివన్నగూడెం ప్రాజెక్ట్ వద్ద టెంట్లు వేయించి ధర్నాలు చేయిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం పేరిట …
Read More »