Recent Posts

సింగరేణి పోలింగ్.. 3 గంటల వరకు 85.30 శాతం

సింగరేణిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు 85.30 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 89 శాతం పోలింగ్ నమోదు కాగా..శ్రీరాంపూర్ లో 86 శాతం, కొత్త గూడెం-87 శాతం, మణుగూరు- 90.53 శాతం, మందమర్రి-76 శాతం, బెల్లంపల్లి-86 శాతం , భూపాలపల్లి-79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Read More »

జేసీతో లోకేష్ కమీషన్ల తగాదా..అందుకేనా రాజీనామా డ్రామా..!

టీడీపీ వివాదాస్పద ఎంపీ ఇటీవల రాజీనామా వ్యవహారం నాటకీయంగా సాగిన సంగతి తెల్సిందే. చాగల్లు రిజర్వాయర్‌కు నీటి కేటాయింపు, అనంతపురం రోడ్ల విస్తరణ విషయాల్లో సొంత పార్టీలోనే తన మాట చెల్లడం లేదన్న ఆగ్రహంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు..ఎంపీగా,ఎమ్మెల్యేగా ఉండి తాను ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని, తన సిఫార్సులు పని చేయడం లేదని,అందుకే రాజీనామా చేస్తున్నానని గత నెల జేసీ ప్రకటించి సంచలనం సృష్టించారు. .అయితే …

Read More »

వైసీపీని దొంగ దెబ్బ‌తీయ‌డానికి.. టీడీపీ బ్యాచ్ భారీ ప‌చ్చ స్కెచ్ ..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార టీడీపీ.. ప‌చ్చ‌మీడియా వారు వైసీపీని దెబ్బ తీయ‌డానికి నానా ర‌కాలుగా కంటి మీద కునుకులేకుండా అనేకానేక దొంగ‌ప‌థ‌కాలు ర‌చించినా.. జ‌గ‌న్ టీం వాటిని తిప్పికొడుతున్నారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌ర్వాత టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నేత‌ల్లో చాలామంది టీడీపీ అధిష్టానానికి ట‌చ్‌లో ఉన్నార‌ని వారు త్వ‌రలోనే టీడీపీలోకి జంప్ కానున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించింది. అయితే ఇప్ప‌టికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat