Recent Posts

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన..

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటనను చేసింది .దీనిలో భాగంగా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ తర్వాత నుంచి ఒకేసారి దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఇలా ఒక్కసారే దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వలన రూ. వందల కోట్ల ఖర్చు తగ్గుతుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ మీడియాకు తెలిపారు . నిన్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని …

Read More »

బట్టబయలైన బాబు బోగస్ ఓట్ల బాగోతం…కుప్పంలో 43 వేల బోగస్ ఓట్లు…!

ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు కుప్పంలో ఓటమి ఎరుగని నేతగా చంద్రబాబుకు పేరుంది. దశాబ్దాలుగా కుప్పం టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ పాగా వేసినా కుప్పంలో మాత్రం చంద్రబాబుకు ఎదురులేకుండా పోయింది. అయితే బాబు గెలుపు వెనుక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.. కుప్పంలో దాదాపు 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు సాక్షాత్తు …

Read More »

వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం..

హైదరాబాద్ లోని  బషీర్‌బాగ్‌లో భారతీయ విద్యాభవన్‌లో ఆదికవి శ్రీ వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కడియం… వాల్మీకి బంధువులందరి అభిమానంతో ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వాల్మీకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat