Recent Posts

చినజీయర్‌స్వామితో జగన్‌ భేటీ…!

చినజీయర్ స్వామితో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. శంషాబాద్ లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి, ఆయనతో చర్చలు జరిపారు జగన్.  శంషాబాద్‌ సమీపంలోని చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో ఈ భేటీ జరిగింది. జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, వైసీపీ ముఖ్యనేతలు ఆశ్రమాన్ని సందర్శించారు. జగన్‌తోపాటు  మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు. దాదాపు అర గంట పాటు వీరంతా సమావేశమయ్యారు. ఆశ్రమానికి వచ్చిన జగన్‌కు చినజీయర్ స్వామి శాలువా కప్పి సన్మానించారు. …

Read More »

పరిటాల ఫ్యామిలీకి, లోకేష్‌కు పడదా.. అందుకే పెండ్లికి రాకుండా ఎగ్గొట్టాడా..!

ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ పెండ్లి అనంతపురం జిల్లా, వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు, పరిటాల అభిమానులు హాజరైన ఈ పెండ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు..అలాగే పలువురు టీడీపీ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే టీడీపీ జాతీయ …

Read More »

ఏపీకి లక్ష కోట్లు…

ఏపీలో లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.2,539.08 కోట్ల వ్యయంతో 250.45 కి.మీ మేర నిర్మించనున్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితోపాటు రూ.1.614.03 కోట్ల వ్యయంతో 381.9 కి.మీ మేర ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పూర్తయిన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat