Recent Posts

ఆ సీనియర్ కాంగ్రెస్ నేత టీడీపీలోకి వస్తాడో రాడో తేల్చేసిన టీటీడీ ఛైర్మన్…!

ఎవరూ ఊహించని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవికి మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. టీడీపీ ఛైర్మన్‌గా ఎంపికైన సుధాకర్ యాదవ్ ఉత్సాహంగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్ర మైదుకూరులో వివిధ  కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి  నేనే పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. కడప జిల్లాలో పూర్తిగా వెనుకబడిపోయిన మైదుకూరును  అద్భుతరీతిలో అభివృద్ధి చేస్తున్నాను..నేను పదవుల కోసం రాజకీయాల్లోని …

Read More »

టీడీపీ నుండి 63 మంది అవుట్.. బాబు ర‌హ‌స్య‌ స‌ర్వే పై ప్రముఖ ఆంగ్ల ప‌త్రిక సంచ‌ల‌న క‌థ‌నం..!

2019 సార్వ‌త్రిక ఎన్నికల కోసం ఏపీలో ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత తనకు అత్యంత నమ్మకమైన ఒక ఏజెన్సీ ద్వారా చంద్రబాబు సర్వే చేయించుకున్నారని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. అయితే ఈ సర్వే రిపోర్ట్‌ చంద్రబాబుకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 106 మంది టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల్లో కేవలం 43 మంది మాత్రమే తిరిగి విజయం …

Read More »

దసరా నాడు రావణ దహనం చేయడానికి కారణం ఏమిటి..?

దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఊరూరా రావణ  దహన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను  తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ  చంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat