Recent Posts

సింగరేణి కార్మికులకు 25 శాతం లాభాల బోనస్…

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు 2016-17 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన లాభాలపై 25 శాతం బోనస్ ను చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు, సింగరేణిని ఆదేశించారు. ఇది మొత్తం రూ. 98.84 కోట్లు అవుతుంది. ఈ మొత్తాన్ని దసరాకు ఒకరోజు ముందు అనగా శుక్రవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే గతంలో ప్రకటించిన పి.ఎల్.ఆర్ (దీపావళి) బోనస్ రూ.57వేల రూపాయలను కూడా దీనితో పాటు …

Read More »

చంద్ర‌బాబుకి ద‌స‌రా బ్లాస్టింగ్ షాక్‌.. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీ..!

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఇంటింటా తెలుగు దేశం కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లోకి వెళుతుండ‌గా.. వైసీపీ మాత్రం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన నవ‌ర‌త్నాలు, గ‌డ‌ప గ‌డ‌ప‌కి వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల మంది వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర‌గా.. అనేక మంది నేతలు, కార్య‌క‌ర్త‌లు కూడా వైసీపీలోకి వ‌చ్చి చేరుతున్నారు. ఇక …

Read More »

పవన్ ఫ్యాన్స్….చిరంజీవి ఫ్యాన్స్ ల మధ్య ఘర్షణ… తీవ్ర ఉద్రికత

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్ళపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది. ఓ వర్గానికి చెందిన వారికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి పేరుతో పార్కు ఏర్పాటుచేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat