Recent Posts

ఆరురోజులు బ్యాంకులకు సెలవు…

దసరా పండుగ అనంతరం ఆదివారం…ఆ తర్వాత గాంధీ జయంతి సెలవులు వరుసగా రావడంతో బ్యాంకులకు ఆరురోజులపాటు సెలవు ప్రకటించారు. దీంతో దుర్గాపూజ వేళ దేశంలో నగదు కొరత ఏర్పడనుంది. బ్యాంకులకు సెలవులతో ఏటీఎంలు కూడా ఖాళీ కానున్నాయి. పండుగతోపాటు నెలాఖరు కావడంతో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఖాతాదారులు ఏటీఎంలలో పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా చేయనున్నారు. మళ్లీ అక్టోబరు 6, 12 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో మొత్తం …

Read More »

జేసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. ఇంతకు ముందు కూడ

తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో దారుణం జరిగింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌ ద్వారా రాత్రి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి …

Read More »

జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ మ‌రో సంచ‌ల‌నం..!

ఏపీ రాజ‌కీయాల్లో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఇప్ప‌టి నుండే మొద‌లైంది. ఒకవైపు టీడీపీ మ‌రోవైపు వైసీపీ ఎత్తులు పై ఎత్తులతో ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ దూసుకుపోతున్నాయి. జ‌న‌సేన కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత‌గా బ‌రిలోకి దిగ‌బోతోందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. దీంతో తెలుగు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇక వైసీపీకి నంద్యాల, కాకినాడ ఎన్నిక‌లు ఓట‌మితో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవ‌రించిద‌ని తెలుస్తోంది. దీంతో. జ‌గ‌న్‌ పార్టీ నేతల్లోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat