Recent Posts

ఎత్తిపోతల పథకాన్ని  ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో కరకగూడెం మండల లో ఎత్తిపోతల పథకాన్ని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు  .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం మోతె గ్రామంలో పెదవాగు పై 1032 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ,10.44కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతలపథకం ఉపయోగపడనున్నది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటుగా అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు .

Read More »

సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు..

తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తోన్న సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఉపరితల గనుల్లో సింగరేణి ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించి వారసత్వంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. …

Read More »

అనంతపురంలో సినీ తారల క్రికెట్‌ మ్యాచ్ …ఎప్పటి నుండి అనుకున్నారా?

ఏపీలోని అనంతపురం జిల్లాలోని సినీ ప్రేక్షకులు సినీ తారల క్రికెట్‌ చూడబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు సినీ స్టార్స్ క్రికెట్ ఆడి పలు సేవ కార్య క్రమాలకు అండగా నిలిచినా సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి బాలీవుడ్ , టాలీవుడ్ క్రికెట్ వార్ కు సిద్ధం అవుతున్నాయి. అనంతపురంలో నవంబర్‌ 5న ఈ క్రికెట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షకీల్‌ షఫీ తెలిపారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియం మైదానంలో బాలీవుడ్‌, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat