Recent Posts

సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్ల సూత్రదారి అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని దక్షిణమధ్య రైల్వే కేంద్రమైన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై  ఏపీకి చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసారావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీని నడుపుతున్న సుబ్బారావు.. ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో తన సొంతూరు ఖమ్మంలో ఉన్నట్లు తెలుసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. …

Read More »

దేశంలో కొత్తగా 13,216 కరోనా కేసులు

 దేశంలో వారం రోజులుగా  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా  13,216 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి. ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,840 మంది మరణించారు. మరో 68,108 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 23 మంది బాధితులు కరోనాకు బలవగా, 8148 మంది డిశ్చార్జీ అయ్యారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 4,165 కేసులు …

Read More »

గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మధుశాలి

 టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ముధుశాలిని చ‌డి చ‌ప్పుడు లేకుండా వివాహం చేసుకుని సినీ ప్రేక్ష‌కుల‌ను,తన అభిమానులను స‌ర్‌ప్రైజ్ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌ను, మ‌ధుశాలిని పెళ్ళి చేసుకుంది. గురువారం రోజు హైద‌రాబాద్‌లో ఇరుకుటుంబ సభ్యులు, స‌న్నిహితుల‌ మ‌ధ్య వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ప‌లువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు పెళ్ళికి హ‌జరై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. 2019లో వ‌చ్చిన ‘పంచాక్ష‌రం’ అనే త‌మిళ సినిమాలో వీరిద్ద‌రూ క‌లిసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat