Recent Posts

కొత్త రాజకీయ శక్తి అవసరం.. ప్లీనరీలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

దేశంలో స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో ప్రజలకు అందలేదని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. అనవసర పెడధోరణులు దేశంలో ఎక్కువ అవుతున్నాయని.. ఇలాంటి దురాచారాలు, దురాగతాలకు స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ పరిరక్షణ కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్‌ ప్రసంగించారు. ప్లీనరీ వేదికపై తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం …

Read More »

TRS Party ప్లీనరీలో ఆకట్టుకుంటున్న టీఆర్ఎస్ టెక్ సెల్..

తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో ఏటా అడుగెడుతున్న సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆ పార్టీ వార్శికోత్సవ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ..సాధించిన విజయాలు గురించి గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో చర్చించనున్నారు. అంతే కాకుండా ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ …

Read More »

కాంగ్రెస్‌కు షాక్‌.. హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..!

కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) చేరిక ఖాయమైందనుకున్న సమయంలో ఆ పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మరో వైపు ఇదే విషయంపై కాంగ్రెస్‌ ముఖ్యనేత రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా కూడా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో పీకే చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కోరినా పీకే తిరస్కరించారని తెలిపారు. పార్టీలో చేరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat