Recent Posts

వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వీఆర్‌ఏల రెగ్యులరైజేషన్‌తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో …

Read More »

డెలివరీల్లో రికార్డ్ నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు

తెలంగాణ వ్యాప్తంగా జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్ అని వ్యాఖ్యానిచారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు.వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పనితీరుపై మంత్రి హరీశ్ రావు గురువారం సమీక్ష నిర్వహించారు. …

Read More »

ఫలించిన ఎమ్మెల్యే అరూరి రమేష్ కృషి….

వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అస్పత్రిని 100పడకల ఏరియా అస్పత్రిగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి, మంత్రి హరీష్ రావు గారి దృష్టకి తీసుకువెళ్లడమే కాకుండ అసెంబ్లీ సమావేశాలలో సైతం బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రస్థావించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి హరీష్ రావు గారు వర్దన్నపేటలోని 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అస్పత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat