Recent Posts

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు పట్టాలు పంపిణీ

పరకాల పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డువిస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి సోమవారం హనుమకొండలోని వారి స్వగృహంలో తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు పట్టాలను స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసీఆర్ గారు పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అందించే డబుల్ …

Read More »

శివాజీ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

గుండుమల్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ర్యాలీ లాగా రైతు వేదిక దగ్గరికి సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ వద్దన్నందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకుని, ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్‌ …

Read More »

ఎరువులు, పురుగుల మందులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం హనుమకొండలోని వారి నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలో వ్యవసాయ పంట సాగులో ప్రస్తుత పరిస్థితులపై గ్రామాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి సమస్యలున్నా వ్యవసాయ అధికారులు వెంట పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat