Recent Posts

అయోధ్యనగర్ హిందూ స్మశానవాటిక అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్ హిందూ స్మశానవాటికలో రూ.45 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను  ఎమ్మెల్యే కేపి వివేకానంద్   జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంపౌండ్ వాల్, బోర్ వెల్, నీటి సంపు పూర్తి కావడంతో మిగిలి ఉన్న బాత్ రూమ్ లు, బర్నింగ్ ప్లాట్ ఫామ్ లు, సిట్టింగ్ గ్యాలరీ, బెంచీలు, ఇంటర్నల్ రోడ్డు మరియు మొక్కలు నాటి …

Read More »

వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణలో  ఎమ్మెల్యే కేపి వివేకానంద్  బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ రావు గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, …

Read More »

రైతు బీమాపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో రైతు చనిపోతే ఆ రైతుకుటుంబం రోడ్డున పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచన కార్యాచరణే రైతు బీమా పథకం. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన రైతు కుటుంబానికి వారం రోజుల్లోనే ఐదు లక్షల రూపాయల బీమా సాయాన్ని అందిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. తాజాగా రైతుబీమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా జూన్ నెల పద్దెనిమిది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat