Recent Posts

దేవాలయాల పూర్వవైవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి పూర్వవైభవం తెచ్చిందని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని ఎర్రవరంలో శ్రీ దూళ్ల గుట్ట వైకుంఠ బాల ఉగ్ర లక్ష్మీ నారసింహ స్వామి వారి నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు తన సతీమణి ఇందిరాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. …

Read More »

బ్రహ్మకుమారిస్ శివ జ్యోతి భవన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ప్రపంచ శాంతి కోసం బ్రహ్మకుమారిలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైలాష్ హిల్స్ లో నూతనంగా నిర్మించిన బ్రహ్మకుమారిస్ శివ జ్యోతి భవన్ ‘రాజ్ యోగ మెడిటేషన్ సెంటర్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం …

Read More »

చింతల్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు ఎన్ఎల్ బి నగర్, పద్మశాలి బస్తీల్లో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat