Recent Posts

మహిళలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. గురువారం మోత ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన 15 మందికి రూ.15 లక్షల కల్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ …

Read More »

జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన వార్తా జర్నలిస్టు విఠల్ గారి భార్య క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు వారికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి ఎమ్మెల్యే గారు ఈరోజు తన తరపున తక్షణ సహాయం కింద రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పంపి విఠల్ గారికి ఆయన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా వారు కుటుంబాన్ని …

Read More »

జీడిమెట్ల డివిజన్ లో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని రామరాజ నగర్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు పాదయాత్ర చేస్తూ కాలనీలో అభివృద్ధి చేసిన పనులు పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు. కాగా నూతన ట్రాన్స్ ఫార్మర్, ఓపెన్ జిమ్, నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. వాటి ఏర్పాటుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat