Recent Posts

కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి..!

ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి రాగనే.. ప్రతి పక్ష అయిన వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఏంపీలు తెలుగదేశంలోకి భారీగా వలస వచ్చారు. మొట్టమొదటగా వలసలు స్టాట్ చేసింది కర్నూల్ జిల్లాలోనే. నంద్యాల పార్లమెంట్ సభ్యులు యస్ పి.వై.రెడ్డి వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి చేరారు. తరువాత ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు 22 మంది టీడీపీ లో చేరారు. కాని ఏపీ ప్రజలకు తెలుగదేశం ప్రభుత్వం …

Read More »

చంద్ర‌బాబు అవినీతిని తేల్చేసిన కాగ్‌..!!

CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఈ పేరు చెబితే అవినీతి అధికారుల‌తోపాటు, పాల‌కుల‌కు ముచ్చెమట‌లు ప‌ట్ట‌డం ఖాయం. అధికారుల అవినీతిని, పాల‌కుల అవినీతిని ఆధారాల‌తో స‌హా ఎత్తి చూప‌డ‌మే కాగ్ విధి విధానాలు. కేంద్ర ప్ర‌భుత్వంతోపాటు, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆర్థిక ఖాతాల‌ను ప‌రిశీలించి వాటిలోని లోటుపాట్ల‌ను ఆధారాల‌తో స‌హా రాష్ట్ర‌ప‌తికి, ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌కు స‌మ‌ర్పిస్తుంది. see also : 2019లోనూ చంద్ర‌బాబే సీఎం అవుతారు..!! తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి …

Read More »

ఏపీ టీడీపీ సర్కారు మీద సీబీఐ విచారణ ..!

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా పోరాడుతూనే ఉంది. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat