పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం..!!
శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్ క్రికెట్ల జట్ల మధ్య జరిగిన నిదహాస్ ముక్కోణపు టీ-20 సిరీస్ ను అందరూ భావించినట్టే హాట్ఫేవరేట్ జట్టు భారత్ కైవసం చేసుకుంది. కాగా, కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ముక్కోణపు ట్రై సిరీస్లో ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్, భారత్లు ఇవాళ తలడ్డాయి. అయితే, టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లకుగాను ఎనిమిది వికెట్లు కోల్పోయి …
Read More »