Recent Posts

2018-19 బడ్జెట్.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?

ఇవాళ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2018-19సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.అయితే మొత్తం బడ్జెట్‌ రూ.1,74,453కోట్లు,రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు,రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు, రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు,కేంద్రం వాటా రూ.29,041కోట్లుగా ఉంది . SEE ALSO :తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19..పూర్తి వివరాలు ఈ క్రమంలో బడ్జెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి ఉన్న …

Read More »

2019 వైసీపీ అధికారంలోకి రావలి ..టీడీపీ వస్తే దోపిడీలు, భూకబ్జాలే…పవన్ కళ్యాణ్

గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే దోపిడీలు, భూకబ్జాలు పెరిగిపోతాయన్నారే.. మరీ మీరేం చేస్తున్నారు? తెలంగాణలోనే అధికంగా ఉండే భూకబ్జాలను విశాఖపట్నం వరకూ తెచ్చారు. see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు …

Read More »

చంద్ర‌బాబు తాజా భారీ కుంభ‌కోణం ఆధారాల‌తో స‌హా వెలుగులోకి..!

ఏపీ ఆర్థిక రాజ‌ధానిగా చెప్పుకునే విశాఖ‌ప‌ట్నంలో గ‌త సంవ‌త్స‌రం జ‌రిగిన భూ కుంభ‌కోణాన్ని మ‌రిచిపోక‌ముందే చంద్ర‌బాబు స‌ర్కార్ కు సంబంధించి మ‌రో తాజా భూ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. అయితే, ఈ కుంభ కోణం కూడా విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఎంతో విలువైన విశాఖ భూముల‌ను చంద్ర‌బాబు తాను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి దిగిపోయేలోగా కాజేయాల‌ని కుట్ర‌ప‌న్నుతున్నారంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, చంద్ర‌బాబు తాజా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat