Recent Posts

టీఆర్ఎస్‌కు ఎంఐఎంకు మ‌ద్ద‌తు…క్లారిటీ ఇచ్చిన ఓవైసీ

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోయే కీల‌క ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు ఎవ‌రికి ఇవ్వ‌నున్నామో   ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్ప‌ష్టం చేశారు. ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో త‌మ మ‌ద్ద‌తు టీఆర్ఎస్ పార్టీకేన‌ని ప్ర‌క‌టించారు.రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు తెలుపాలని ఎంఐఎం నిర్ణయించిందని ఓవైసీ ట్విటర్‌లో పేర్కొన్నారు. see also :యువతీ బంపర్ ఆఫర్..!! కాగా, రాబోయే …

Read More »

శ్రీ సీతారాముల‌ క‌ళ్యాణ మ‌హోత్సవ‌ ఆహ్వాన ప‌త్రిక‌ను ఆవిష్క‌రించిన మంత్రి తుమ్మల

ద‌క్షిణ ఆయోధ్య‌గా పేరుగాంచిన భ‌ద్ర‌చ‌ల క్షేత్రంలో శ్రీ సీతారాముల క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని వైభ‌వంగా నిర్వ‌హించేందుకు  రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాటు చేస్తుంద‌ని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు తెలిపారు. ఈ నెల 26‌ న జ‌ర‌గ‌నున్న స్వామి వారి క‌ళ్యాణ మ‌హోత్స‌వ ఆహ్వాన ప‌త్రిక‌,గోడ ప‌త్రిక‌ను మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు ఎర్ర‌మంజిల్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆవిష్క‌రించారు. …

Read More »

ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌…వ‌రుస స‌మావేశాల‌తో బిజీ బిజీ

రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ దేశ రాజ‌ధాని ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ప‌లు కీల‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. మ‌ధ్యాహ్నం మూడు గంట‌లకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్లో జ‌రిగే స్కోచ్ స‌మ్మిట్ 51వ ఎడిష‌న్ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం ప్ర‌ముఖ కంపెనీ అయిన జేకే పేప‌ర్స్  వీసీ మ‌రియు ఎండీ హెచ్‌పీ సింఘానియాతో భేటీ అవుతారు.  see also :షాక్ న్యూస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat