Recent Posts

చంద్రబాబు గురించి బీభత్సమైన స్టోరీ చెప్పిన జగన్..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అటు మోడీ ప్ర‌భుత్వంపై, ఇటు చంద్ర‌బాబు స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును దుయ్య‌బ‌ట్టారు. మోడీ, చంద్ర‌బాబు క‌లిసి ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌న్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర పెద్ద‌ల‌వ‌ద్ద సాగిల‌ప‌డి.. ప్ర‌త్యేక హోదా కావాల‌న్న ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను …

Read More »

ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం మంత్రిమట్లాడుతూ.. ఏరో స్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. SEE ALSO :బుల్లితెర బ్రేకింగ్: అంగ‌రంగ వైభవంగా ర‌ష్మీ, సుధీర్‌ల వివాహం..!! టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ …

Read More »

ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై నిర్మాత న‌ట్టి కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై నిర్మాత న‌ట్టి కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి చిత్రం రిలీజ్‌కు ముందు 160 కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేసింద‌ని, టాలీవుడ్‌లో 20 శాతం అనే అసోసియేష‌న్ ఉంద‌ని, ఎవ‌రైనా సినిమా వ‌ల్ల 20 శాతం న‌ష్టపోతే 80 శాతం హీరోకానీ, డైరెక్ట‌ర్‌కానీ ఇవ్వాల‌నేది ఆ అసోసియేష‌న్ నిర్ణ‌యించింద‌న్నారు. ఈ నిర్ణ‌యం మేర‌కు మీరు ఎంత మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat