Recent Posts

వందో రోజు జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర అక్కడ నుంచే..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటికి 99వ రోజు ప్రకాశం జిల్లాలో ముగిసింది.ఈ రోజు ప్రజసంకల్ప యాత్రలో వై ఎస్ జగన్ 16.2కిలోమీటర్ల నడిచారు.కాగా ఇప్పటివరకు జగన్ మొత్తం 134౦ కిలోమీటర్ల నడిచారు. see also :చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!! ఈ క్రమంలో జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు రేపు వందో రోజు.. …

Read More »

తెలంగాణ జీవ‌న విధాన‌నికి అద్దం ప‌ట్టిన‌ కార్టూనిస్ట్ ర‌మ‌ణ చిత్రాలు

దరువు.కామ్ కార్టూనిస్ట్‌, తెలంగాణ‌వాది నెల్లుట్ల ర‌మ‌ణ‌ రావు  చిత్రాలు తెలంగాణ జీవ‌న విధానాన్ని, సంస్కృతిని ప్ర‌తిబింబించాయ‌ని ప‌లువురు ప్ర‌శంసించారు. త‌న కుంచెతో తెలంగాణ స‌మాజాన్ని మ‌రోమారు ప‌లువురికి చాటిచెప్పార‌ని కితాబు ఇచ్చారు. ర‌వీంద్ర‌భార‌తిలో త‌న చిత్రాల‌తో ర‌మ‌ణ ఏర్పాటుచేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇవాళ తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ దిలీప్ కొణ‌తం, క‌ర‌ణ్‌ కాన్సెప్ట్, దరువు అధినేత చెరుకు క‌ర‌ణ్ రెడ్డి తిల‌కించారు. see also : సీఎం కేసీఆర్‌కు ద‌రువు అధినేత …

Read More »

చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!!

వైఎస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌తోపాటు పార్టీ నేత‌లు కూడా హ్యాప్పీగా ఉన్నారు. జ‌గ‌న్ అంత హ్యాప్పీగా ఉండ‌టానికి అస‌లు కార‌ణం ఏంట‌ని అనుకుంటున్నారా..? ఇందూ టెక్‌పై మారిషస్ కంపెనీ అంత‌ర్జాతీయ కోర్టులో కేసు వేసిన విష‌యం తెలిసిందే. దాంతో ప‌చ్చ మీడియా వైఎస్ జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో విష ప్ర‌చారం చేసింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే వైఎస్ జ‌గ‌న్‌కు ప్ల‌స్‌గా మారింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also : ద‌ర్జా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat