Recent Posts

చనాఖా- కొరాటా బ్యారేజీ పనులను పరిశీలించిన కేసీఆర్

ఆదిలాబాద్‌ జిల్లా మహారాష్ట్ర సరిహద్దున పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాఖా-కొరాటా బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. తొలుత ప్రత్యేక హెలీకాప్టర్‌లో బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను ఏరియల్‌ సర్వే చేశారు. ఆ తర్వాత కాన్వాయి ద్వారా బ్యారేజీ స్థలానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు హరిష్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ కేశవరావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ సీఎం వెంట ఉన్నారు …

Read More »

నష్టాలతో ముగిసిన మార్కెట్లు..!

సోమవారం ఇంటర్నేషనల్ మార్కెట్ల ఉత్సాహంతో లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు మంగళవారం మాత్రం నష్టాలతో ముగిశాయి.మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీ సాయంత్రం అయ్యే సరికి నష్టాలను చవిచూసాయి.బీఎస్ఈ సెన్సెక్స్ తొంబై తొమ్మిది పాయింట్లను నష్టపోయి ముప్పై మూడు వేల మూడు వందల నలబై ఆరు పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ల నష్టంతో పదివేల ఐదు వందల యాబై నాలుగు పాయింట్ల దగ్గర చేరింది.అయితే …

Read More »

ఖమ్మంలో రీజనల్ పాస్ పోర్ట్ సెంటర్..!

తెలంగాణ రాష్ట్రం నుండి విదేశాలకు వెళ్లేవారు పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకునేందుకు ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఖమ్మం ప్రధాన పోస్టాఫీసులో నూతనంగా ఏర్పాటుచేసిన రీజనల్ పాస్ పోర్ట్ సెంటర్ ను పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం ఎమ్మెల్యే  పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat