పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »శ్రీదేవి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం
ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు .శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు ,తెలుగు సినిమా అభిమానులకు ఎంతో వెలితిని మిగిలిస్తుందని అన్నారు.పలు సినిమాల్లో పోషించిన ఎన్నో అద్భుతమైన పాత్రలు శ్రీదేవి ని చిరస్మరణీయంగా ఉంచుతాయన్నారు. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల సినిమాల్లో నటించిన శ్రీదేవి.. తన అందం, నటన, నృత్యాలతో ఎందరో అభిమానులను …
Read More »