Recent Posts

సీఐఐ స‌ద‌స్సు.. మొద‌టిరోజే న‌వ్వుల పాలైన చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న సీఐఐ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న మొద‌టిరోజే న‌వ్వుల పాల‌య్యే సంద‌ర్భం ఎదురైంది. ఇంకా చెప్పాలంటే…ఆయ‌న త‌న ప్ర‌చారా యావ‌ను చాటిచెప్పుకున్నాడని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే… సీఐఐ స‌ద‌స్సు గురించి ఇచ్చిన వివ‌రాల ప‌త్రంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడును ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌చారం చేసుకున్నారు. అత్యంత చిత్రంగా గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ను మాత్రం.రెండు రాష్ర్టాల‌కు …

Read More »

సీఎం కేసీఆర్ సంచ‌ల‌నం.. ఆ ఉద్యోగుల‌కు నెల జీతం గిఫ్ట్‌

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం చూసే నాయ‌కుడిగా పేరున్న గులాబీ ద‌ళ‌ప‌తి వారి మేలు కోసం మ‌రో తీపి క‌బురు అందించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది …

Read More »

3 లక్షల కోట్లు పెట్టుబడులు -ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీలో విశాఖపట్టణంలో సీఐఐ సదస్సును భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ రోజు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు.ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ,సీఐఐ సదస్సు గురించి చర్చించారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎవరు బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయద్దు. విశాఖలో జరగనున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat