పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రైతు సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు మరో సంచలన నిర్ణయం
అన్నదాతల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రైతులకు వ్యవసాయ ఆధారిత సబ్సిడీ పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పక్కా చర్యలు చేపడుతోంది. ఇకనుంచి తయారీ, విక్రయదారుల అక్రమాలకు చెల్లుచీటీ పలుకుతూ, వారి ఆట కట్టించేందుకు సిద్ధమవుతోంది. ఎవరైనా అవినీతికి పాల్పడుతూ, ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేసేయత్నం చేస్తే, వారిని కటకటాల వెనక్కినెట్టేందుకు పక్కాగా ప్రణాళిక రచించింది. అన్నదాతల ఆధార్కార్డు, వేలిముద్ర …
Read More »