పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రాహుల్గాంధీకి ఫన్నీ ప్రశ్న.. ఏ సన్స్క్రీన్ వాడుతారన్న అభిమాని!
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశంలో రాహుల్ గాంధీ కొందరు అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని రాహుల్ చర్మ సౌందర్యం గురించి ప్రశ్నించాడు. అందుకు రాహుల్ ఏం చెప్పాడంటే.. రాహుల్ గాంధీతో మాట్లాడటానికి వచ్చిన అభిమానుల్లో ఓ వ్యక్తి …
Read More »