Recent Posts

రూ.800 కోట్లతో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ..కేటీఆర్

మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మేథా సర్వో డ్రైవ్స్ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నది.ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ  మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.రూ. 600 కోట్లతో సంగారెడ్డి ద‌గ్గ‌ర్లోని కొండకల్‌లో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల 2 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష …

Read More »

బ్రేకింగ్ న్యూస్..తెలంగాణ తెలుగు తమ్ముళ్ళకు చంద్రబాబు షాక్..!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ నేతలతో అయన సమావేశం అయ్యారు.అనంతరం అయన మాట్లాడుతూ…ఏ పార్టీలోనైన సంక్షోభం రావడం, సమసిపోవడం చాలా సర్వసాధారణమని అన్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మొదటగా పెద్దవిగా కనిపిస్తాయనితరువాత చిన్నవైపోతాయని అన్నారు . తన హయాంలో పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందని, అన్నింటి నుంచి బయటపడి తలెత్తుకు నిలిచామని అన్నారు.తెలుగుదేశం …

Read More »

20ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్‌5.. ధర ఏంతో తెలుసా?

చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి ఒప్పో గురువారం తన సరికొత్త సెల్ఫీ-ఫోకస్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒప్పో ఎఫ్‌5 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ముందు హ్యాండ్‌సెట్ల మాదిరిగానే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కూడా సెల్ఫీలను ఫోకస్‌ చేసుకుని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ బ్యూటీ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 2న లాంచ్‌ కానుంది. రెండు స్టోరేజ్‌ ఆప్షన్లను ఈ ఫోన్‌ కలిగి ఉంది. ఒకటి 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat