పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »శ్రీరాంపూర్లో రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రచారం…!
సింగరేణి ఎన్నికల సందర్భంగా టీటీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు బలపర్చిన ఏఐటీయూసీ తరపున టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మంగళవారం శ్రీరాంపూర్ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి టీబీజీకేఎస్కు ఓటేస్తే సింగరేణిని అమ్మడం ఖాయమని అన్నారు. కేసీఆర్ మాయమాటలతో కార్మికులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ గారడి మాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దని రేవంత్ కోరారు. అయితే రేవంత్తో పాటు కాంగ్రెస్, సీపీఐ …
Read More »