Recent Posts

బాపుఘాట్‌లో గవర్నర్, సీఎం కేసీఆర్ నివాళి

 తెలంగాణ రాష్టంలోని రాష్ట రాజధాని హైదరాబాద్ మహా నగరంలో బాపుఘాట్‌లో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాపుఘాట్‌లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు నివాళులర్పించారు. గాంధీ చిత్రపటానికి గవర్నర్, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. గాంధీ జయంతి …

Read More »

కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..

తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ..తెలంగాణ రాష్ట్రం నుండి పార్టీ పగ్గాలు పట్టిన నేత ..ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అందరితో సఖ్యతతో ఉండే నేత ..వివాదరహితుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ . గత కొన్ని …

Read More »

గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు నీటి పారుదల సంఘం  అధ్యక్షుడు జగపతి నాయుడు(46) ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం ఉదయం వ్యక్తిగత పనిపై పాకాలకు వెళ్లగా రాత్రి గుండెపోటు రావడంతో అక్కడక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామమైన రాయవారిపల్లె పంచాయతీ తానికొండవారిపల్లెకు తరలించారు. జగపతి నాయుడుకు భార్య కుమారుడు ఉన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat