పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »బాపుఘాట్లో గవర్నర్, సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్టంలోని రాష్ట రాజధాని హైదరాబాద్ మహా నగరంలో బాపుఘాట్లో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాపుఘాట్లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు నివాళులర్పించారు. గాంధీ చిత్రపటానికి గవర్నర్, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. గాంధీ జయంతి …
Read More »