Recent Posts

రేపటి నుంచి మినుముల కొనుగోలు.. మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో మినుముల కొనుగోలుకు రేపు 14 ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెసర్లు, మినుములు, పత్తి తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతమున్న ధర, రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు మినుములు తీసుకురావాలని హరీశ్ …

Read More »

కోదండరాం గుడ్డి వ్యతిరేక మాటలకు శ్రీధర్ దేష్పాండె సార్ లెక్కలతో సమాదానం !

ఆదిలాబాద్ ప్రాజెక్టులు-వాస్తవాలు సెప్టెంబర్ 11న అమరుల స్ఫూర్తియాత్ర సందర్భంగా జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేసింది లేదు, రైతాంగానికి చుక్క నీరిచ్చింది లేదు అన్నట్లుగా వార్తాపత్రికలు ప్రచురించాయి. జిల్లాకు జీవనాధారమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును బొందపెట్టి కాళేశ్వరం మొదలుపెట్టారని, అదైనా పూర్తిచేశారా అంటే అదీ లేదని దెప్పిపొడిచారు.ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు పూర్తిగా అవాస్తవమే కాదు, ఆశ్చర్యం కలిగించేవి కూడా ఆదిలాబాద్ జిల్లాలో …

Read More »

తప్పిన అతి పెద్ద ..రైలు ప్రమాదం

దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు కూడ జరుగుతున్నాయి. తాజాగా అలహాబాద్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను రైలు ప్రమాదం తప్పింది. హతియా – ఆనంద విహార్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌, మహభూది ఎక్స్‌ప్రెస్‌ ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చాయి. రైలు డ్రైవర్ల అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిగలింగ్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తేల్చారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat