పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రేపటి నుంచి మినుముల కొనుగోలు.. మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో మినుముల కొనుగోలుకు రేపు 14 ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెసర్లు, మినుములు, పత్తి తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతమున్న ధర, రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు మినుములు తీసుకురావాలని హరీశ్ …
Read More »