పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »అరకోటి మందికి ఆసరా పెన్షన్లు: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కొత్త పెన్షన్దారులకు ఆసరా కార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ …
Read More »