పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »మార్కండేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్…
ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 20 లక్షలతో శ్రీ మార్కండేయ స్వామి ఆలయా నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు. యాదద్రి ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క కెసిఆర్ గారికే దక్కిందని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా …
Read More »