Recent Posts

దావోస్ పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీ

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్పై ఆయన ప్రసంగించారు. ఏపీలో కరోనాను ఎదుర్కొన్న తీరును ప్రతినిధులకు వివరించారు. ఇంటింటి సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏపీలో నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్ తర్వాత జగన్ వివిధ వ్యాపారవేత్తలతో భేటీకానున్నారు.

Read More »

శిఖ‌ర్ ధావ‌న్ సరికొత్త రికార్డు

 పంజాబ్ కింగ్స్ ప్లేయ‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాట‌ర్‌గా ధావన్ ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ 2022 చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ధావ‌న్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైద‌రాబాద్‌తో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ధావన్  పేరిట ఐపీఎల్‌లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అత‌ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat