Recent Posts

మళ్లీ పెరిగిన పెట్రోల్ డిజీల్ ధరలు

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్‌  , డీజిల్‌పై  దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోలు రూ.118.59, డీజిల్‌ రూ.104.62గా ఉన్న ధరలు రూ.119.49కి, డీజిల్‌ రూ.105.49కి చేరాయి.

Read More »

తెలంగాణలో నేటినుంచి ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో నేటినుంచి ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల స్వీకరించనున్నారు. అభ్యర్థులు సొంత నంబర్లు, ఈమెయిల్‌ మాత్రమే ఇవ్వాలని కన్వీనర్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సమీప కేంద్రాలలో దరఖాస్తులు త్వరగా సమర్పించాలని అధికారుల సూచించారు.

Read More »

18 నెలల్లో వరంగల్ దవాఖాన సిద్దం..

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి.రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్‌ నాటికి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దవాఖానను 19 ఎకరాల విస్తీర్ణంలో 27 అంతస్తులతో నిర్మించనున్నారు. రూ.1,116 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఎల్‌ అండీ టీ సంస్థ ఈ నెల 4న అంగీకారపత్రం (లెటర్‌ ఆఫ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat