Recent Posts

పార్లమెంటును స్తంబింపజేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ కుటిల నీతిని ఎండగడుతూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటును మంగళవారం స్తంబింపజేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లోనూ తిరస్కరించటంతో వెల్‌లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్‌ నేతకాని …

Read More »

మంత్రి కేటీఆర్‌తో కంటోన్మెంట్ ఆర్మీ అధికారుల భేటీ.. రోడ్ల మూసివేత‌పై చ‌ర్చ‌

హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్‌తో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సమావేశమై చ‌ర్చించారు. మెహిదీప‌ట్నంలోని కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన వ‌ర‌ద కాల్వ వంటి స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. నానక్‌రామ్‌గూడ‌లోని హెచ్‌జీసీయ‌ల్ కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌ర్వాత‌ హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున మౌలిక వ‌సతుల క‌ల్ప‌నకు కృషి చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ గారు తెలిపారు. ఇందులో భాగంగా న‌గ‌రం న‌లుదిక్కులా …

Read More »

ఖమ్మం నియోజకవర్గం లోని ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు మంజూరు

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఖమ్మం నియోజకవర్గం లోని ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు మంజూరు .రంజాన్ మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గం లోని మసీదుల మరమ్మతులకై మైనార్టీల అభివృద్ధికి అనునిత్యం తోడ్పడే మంత్రి పువ్వాడ మరోసారి ముస్లిం మైనార్టీలపై తనకున్న అపారమైన గౌరవాన్ని , అభిమానాన్ని చాటారు. ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు ఆర్థిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat