Recent Posts

గౌతమ్‌రెడ్డి శాఖలు బుగ్గనకు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ

విజయవాడ: గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి గౌతమ్‌రెడ్డి శాఖలు అప్పగించారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, పెట్టుబడులు-మౌలిక వసతులు, టెక్స్‌టైల్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలను బుగ్గనకు కేటాయిస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం ఏడు శాఖలు బుగ్గన పరిధిలోకి వచ్చినట్లయింది. ఇప్పటికే బుగ్గన …

Read More »

రేవంత్‌కు మళ్లీ మల్కాజ్‌గిరిలో గెలిచే సత్తా ఉందా?: గువ్వల బాలరాజు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్‌ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు.  టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్‌ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …

Read More »

అత్యున్నత పదవుల్లో రైతుబిడ్డలు ఉండటం ప్రజల అదృష్టం: కేటీఆర్‌

హైదరాబాద్‌: శాసన మండలి ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మండలి ఛైర్మన్‌ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్‌ హసన్‌ జాఫ్రి ప్రకటించారు. గుత్తా మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు ఛైర్మన్‌ స్థానం వద్దకు తీసుకెళ్లారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat