పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామన్నారు. కరోనాతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయన్నారు. అయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించిందని చెప్పారు. …
Read More »